ఆ మద్యన మా స్నేహితునికి బదిలీ అయ్యింది.. అక్కడ తనతో పనిచేసిన మిత్రుని నే కలవడం జరిగింది. మా స్నేహితునిసహోద్యోగులందరూ కలసి మా స్నేహితుని సన్మానం చేసారని తెలిసింది.. ఆ వివరాలలో కి వెళితే...
మొన్న పద్దేమ్దో తారికున బదిలీ కాగితం తో వెళ్ళిన మా స్నేహితునికి తన సహోద్యోగులందరూ కలసి "ఈ రోజు మీకుసత్కారం చేస్తాం.. అది ఎలా చెయ్యాలని మీరు భావిస్తున్నారని సనమన గ్రహితని అడిగేరుట".. ఆ ప్రశ్న కి ఈ ప్రబుద్దుడు"నాకు కనీసం ఒక గజ మాలా, ఫలం, పత్రం, పుష్పం, తోయం తమ చిత్తం అన్నారుట.." అందుకు వారు బహు సంతసించి, అందుకు అయ్యే ఖర్చు వేచ్చల్లోంచి కొంత తమరు భరిస్తారా? అంటే సదరు స్నేహితులు గారు దానికేం భాగ్యం అన్నారుట.."
అందుకు గాను వారందు చందాలేసుకుని (అందులో కొంత మిగుల్చుకుని) ఓ దుస్సాలువ కప్పి సంమనిన్చేరుట..
బాగుందా?. .. ఎందఱో మహానుభావులు అందరికి వందనం
Wednesday, July 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment